Sunday 21 August 2016

నేటి రాశిఫలాలు - Daily Horoscope :

నేటి రాశిఫలాలు - Daily Horoscope :


మేష రాశి లక్షణాలు:

ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబీకులతో కలిసి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీకున్న అలవాటు, కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దంలోంచి చూసి భయపడడం, మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. ఇంటికి సంబంధించిన పరికరాల కొనుగోలులో మరీ ఎక్కువ దూబరా చెయ్యకండి. ఇంటివద్ద వాదనలు, కుటుంబసభ్యులతో తగువులకు లేదా అవాంఛనీయ వాతావరణానికి దారితీస్తాయి. ప్రేమ కొంతవరకు మందకొడిగా సాగుతుంది. ప్రేమను అనుభూతిచెందగలరు. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు మీ గురించి, మీ పెళ్లి గురించి అన్నీ చెడు విషయాలే చెప్పడం ఖాయం. ఉద్యోగస్తులకు పదోన్నతి కోరుకున్నచోటికి బదలీ వంటి శుభవార్తలు వింటారు..

                                                                      ఈ రోజు అన్నిరాశుల దిన ఫలాలు కి ఇ లింక్  నొకండి ...... 



ఈ వారం రాశి ఫలాలు : weekly horoscope

ఈ వారం రాశి ఫలాలు :


మేష రాశి: 

Aries
మేషరాశి వారు కృషి పట్టుదలతో మీరు అనుకున్న విజయాలను చేరుకుంటారు ఈ వారం మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆఅర్థిక లబ్ది ఈ రోజుకు అందకుండా ఆలస్యమవుతుంది. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలుచేసుకునైనా పార్టీలు వంటివాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరు అవుతూ ఉండండి. అది మీ మూడ్ ని రిలాక్స్ చెయ్యడమే కాక మీలోని సందిగ్ధత ని కూడా తొలగిస్తుంది...next  page 
tarus
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1,2,3,4 పాదాలు,  మృగశిర 1, 2 పాదాలు
వృషభ రాశి వారికి ఈ వారం మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకుతెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధ మయిన డిమాండ్లకు, ఒప్పుకోకండి. మీరూపురేఖలను, కనబడే తీరును మెరుగు పరుచుకోవడానికి, శక్తివంతమైన క్లైంట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకొండి. ఈ వారంమీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్ సెట్ చేయవచ్చు. అది చిన్నదైనా సరే.శివ స్పరణ చెయ్యుట శుభము కలిగించునుస్పెక్యులేషన్ అనే జూదం బహు ప్రమాదకరం- కనుక అన్ని మదుపులు అత్యంత జాగ్రత్తతో చేయవలసి ఉంటుంది. మీ కుటుంబసభ్యుల అవసరాలను తీరచడమే ఇవాళ్టి మీ ప్రాధాన్యత. ఎప్పుడూ వెలుగుదిశగా చూడండి, మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది.ఒక పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమజీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. మీ మాటలు, చేతలు గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, next .....
gemini
మృగశిర 3,4 పాదాలు,  ఆర్ధ్ర   1,2,3,4 పాదాలుపునర్వసు 1, 2, 3 పాదాలు
మిధున రాశి వారికి ఈ వారం మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకొండి. ప్రత్యేకించి, మైగ్రెయిన్ రోగులు వారి భోజనాన్ని మానరాదు. లేకుంటే, వారికది అనవసరంగా భావోద్వేగపు వత్తిడిని కలుగ చేస్తుంది అన్ని పెట్టుబడులు జాగ్రత్తగా చేసుకోవాలి, next page 
cancer
పునర్వసు 4వ పాదం,  పుష్యమి 1,2,3,4  పాదాలు, ఆశ్లేష  1,2,3,4 పాదాలు   
కర్కాటక రాశి వారికి ఈ వారం మీ ఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది అతిగా ఖర్చు చేయడం, మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరివారు సమస్యలను సృష్టించవచ్చును. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకల వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. next page 
.

సింహ రాశి:

leo

మఖ  1,2,3,4  పాదాలు   పుబ్బ 2,3,4  పాదాలు  ఉత్తర 1వ పాదం
సింహరాశి  వారికి ఈ వారం ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీబిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. ఆనందాన్నిచ్చే క్రొత్త బంధుత్వాలకోసం ఎదురుచూడండి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. next page 

కన్యరాశి :

virgo
ఉత్తర 2, 3, 4 పాదాలు,   హస్త 1,2,3,4  పాదాలు చిత్త 1, 2 పాదాలు 
ఈ రాశి వారికి ఈ వారం మీరు, మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. ఈ వారం మీరు పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఏరోజుకారోజు బ్రతకడంకోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దడమ్ వారి కోపానికి కారణమవుతుంది....next page 

తుల రాశి :

libra
చిత్త 3, 4 పాదాలుస్వాతి,  1,2,3,4 పాదాలు,  విశాఖ 1, 2, 3 పాదాలు
తులరాశి రాశి వారు ఈ వారం తులా రాశి వార ఫలాలు  ఆరోగ్య విషయంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి. మీకున్న నిజమైన అంతర్గత శక్తులని గుర్తించండి. మీకు లేనిది, బలం కాదు, సంకల్పం. ఖర్చు చెయ్యడానికి ముందుకు వచ్చెయ్యకండి, లేదా ఖాళీ జేబుతో ఇంటికి వస్తారు. ఇంటి పనులలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకొండి. అదేసమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి. next page 

వృశ్చికం రాశి :

scropio
విశాఖ 4వ పాదంఅనూరాధ,  1,2,3,4 పాదాలు,  జ్యేష్ట 1,2,3,4 పాదాలు   
ఈ రాశి వారికి ఈ వారం మీరు' ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చెయ్యకండి. కనుక అన్ని మదుపులు అత్యంత జాగ్రత్తతో చేయవలసి ఉంటుంది. మీ కుటుంబసభ్యుల అవసరాలను తీరచడమే ఇవాళ్టి మీ ప్రాధాన్యత. ఎప్పుడూ వెలుగుదిశగా చూడండి, మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది.ఒక పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమజీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. మీ మాటలు, చేతలు గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, మీరు కొంచెం మాయ చేద్దామనుకున్నా కూడా పై అధికారి చాలా అపార్థం చేసుకో గలరు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది...next page 

ధనస్సురాశి :

sagittarius
మూల1,2,3,4 , పాదాలుపూర్వాషాఢ1,2,3,4  పాదాలుఉత్తరాషాఢ 1వ పాదం 
ఈ రాశి వారికి ఈ వారం స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆఅర్థిక లబ్ది ఈ రోజుకు అందకుండా ఆలస్యమవుతుంది. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలుచేసుకునైనా పార్టీలు వంటివాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరు అవుతూ ఉండండి. అది మీ మూడ్ ని రిలాక్స్ చెయ్యడమే కాక మీలోని సందిగ్ధత ని కూడా తొలగిస్తుంది...next page 

మకరరాశి :

capricorn
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలుశ్రవణం1,2,3,4  పాదాలుధనిష్ట 1,2 పాదాలు 
మకర రాశి వారికీ ఈ వారం మీరు ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు, సంతోషదాయకమే దానితోపాటు శెలవులలో ఏమిచెయ్యాలో ప్లానింగ్ కి పనికివస్తాయి. పని వత్తిడివలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజుయొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు.కుటుంబ ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. next page ..

కుంభరాశి :

aquarius
ధనిష్ట 3, 4 పాదాలుశతభిషం1,2,3,4  పాదాలుపూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
కుంభ రాశి వారికి ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని ప్రభావితంచేస్తుంది కనుక మానసిక ఆందోళనకు మరియు వత్తిడికి దూరంగా ఉండండి. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. next page 

మీనరాశి:

pisces 

పూర్వాభాద్ర 4వ పాదం,  ఉత్తరాభాద్ర 1,2,3,4  పాదాలు, రేవతి 1,2,3,4  పాదాలు   
మీనరాశి వారికి ఈ వారం మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే, జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి/చెడు ఏదైనా మనసుద్వారానేకదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. తెలివిగాచేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీకష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చెయ్యాలో సరిగ్గా చూసుకొండి. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలాఅయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ ని మీచేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది. next page 

వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకు,అమ్మలకు అతి త్వరలో నేరవేరుటకు:రుక్మిణి కళ్యాణం పారాయణం చేయండి :

వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకు / అమ్మలకు అతి త్వరలో నేరవేరుటకు:రుక్మిణి కళ్యాణం పారాయణం  చేయండి :

రుక్మిణి కళ్యాణం:


విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకు రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణి అనే సోదరి ఉన్నది. రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలే దినదిన ప్రవర్థమానమై యవ్వన వయస్సుకు వస్తుంది.వసుదేవ నందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణిదేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకొంటాడు. అదే విధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకొంటుంది. రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరి పెళ్లి శిశుపాలుని ఇచ్చి చేయాలని తీర్మానిస్తాడు. రుక్మి వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది. కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిజోతనుడు అనే వి ప్రవరుడిని రప్పించి తన మనస్సు విప్పి విషయం చెప్పి ద్వారకపురానికి వెళ్లి శ్రీకృష్ణునకు తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమంటుంది. దీంతో అగ్నిజోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్లి రుక్మిణీదేవి పలికిన పలుకులు శ్రీకృష్ణుడికి విన్నవిస్తాడు. అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మణీదేవి ఏవిధంగా చేపట్టాలో ఆలోచనగా వారి వంశములోని వారి ఆచారము ప్రకారం పెళ్లి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరం పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది. ఆ సమయంలో యదు వంశనందన నువ్వు ఆమెను తీసుకొని వెళ్లవచ్చు. ఆమెతో పాటు ఎవ్వరు ఉండరు కనుక యుద్దం జరిగే ప్రసక్తి కూడా ఉండదు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. వారిరువురు విదర్భ దేశం వైపు బయలుదేరుతారు. అగ్నిజోతకుడు రుక్మిణి వద్దకు వెళ్లి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు. శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు. అనుకున్న ప్రకారం రుక్మిణీదేవి నగరపొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది.
ఆ విధంగా అర్చనలు పూర్తిచేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీధులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకుని హుటహుటిని ద్వారక వైపు బయలు దేరతాడు. అలా రుక్మిణీదేవిని తీసుకొని వెళ్లుతున్న శ్రీకృష్ణుడిని చూసి అందరు తెల్లబోయారు. తేరుకొని శ్రీకృష్ణుడి మీద యుద్దమునకు బయలు దేరారు. అప్పుడు బలరాముడు మొదలైన యుద్ద వీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేశారు. ఆ రాజులు వెనుదిరిగి పిక్కబలం పడుతూ శిశుపాలుని చూసి నాయన బతికి ఉంటే కదా భార్య, ఇప్పుడా ఇంటికి వెళ్లి మరో రాచకన్యని పెళ్లి చేసుకోమని చెబుతారు. కాని రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్లి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటిని ఛేదిస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలస్తుంటే రుక్మిణాదేవి శ్రీకృష్ణుడి కాళ్లపై పడి తన సోదరుడిని క్షమించి విడిచి పెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీదేవి విచారిస్తుండగా బలరాముడు రుక్మిణీదేవిని ఓదారుస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకొని వస్తాడు. ద్వారకకు వచ్చాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణీ శ్రీకృష్ణులకు వి వాహం జరిపిస్తారు.
క్షీర సాగరం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని సర్వదేవకృత లక్ష్మీస్తోత్రం అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమం తప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారము అమ్మవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్ఠములో ఉన్నను ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకు అతి త్వరలో సౌందర్యవతి అయిన, అనుకూలవతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీదేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయం లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అనిచెప్పనలవి కాదు.

 ---------------------------------------------------------------------------------------------------------------------

సంతానం లేనివాళ్ళు,ఆలస్య వివాహం సమస్య నేరవేరుటకు కోసంఏమి చెయ్యాలి ?

సంతానం లేనివాళ్ళు,ఆలస్య వివాహం సమస్య నేరవేరుటకు కోసం  ఏమి చెయ్యాలి ?

సంతానం లేని వారు బాల కృష్ణుడి ని సంతానా గోపాల మంత్రం తో పూజిస్తే సంతానం కలుగుతుంది.అలాగే సంతాన వేణుగోపాలస్వామి వ్రతం ఆచరించుట ,దేవాలయ ప్రాంగణం లో  మర్రి చెట్టు చుట్టూ 5 ప్రదక్షణలు చేసి మొదట ఆవు పాలు తో అభిషేకం చెయ్యాలి  

సంతాన గొపల మంత్రం : 

                             
                                  ఓం దేవకీ సుధా  గోవిందవాసుదేవ  జగత్  పతే 
                                  దేహిమేయ్  తనయం కృష్ణ  త్వామహం శరణం 
                                  కదహా ధెవ ధెవ ఝగన్నత ఙ్హొత్ర వ్రిది కరప్ ఫ్రభొ
                                  ధెహిమెయ్ థనయమ్ షీగ్రమ్ ఆయుశ్మన్దమ్ యశశ్రీనమ్ !


Santhana Gopala moola mantram:

                  OM shrim hriim klim glaum devakiisuta govinda vaasudeva jagatpate .
                  dehi me tanayam krishna tvamaham sharanam gatah ..
                  OM namo bhagavate vaasudevaaya .


Santhana Gopala moola mantram In Telugu:

                             ఓం శ్రిమ్ హ్రిమ్ క్లిమ్ గ్లౌమ్ డెవకిసుత గొవిన్ద వాసుదెవ జగత్పతె .
                             దెహి మె తనయమ్ క్రిష్న త్వమహమ్ శరనమ్ గతహ్ ..
                             ఓం నమొ భగవతె వాసుదెవాయ .



 సంతానం కొరకు మందు :

1.రావి చెట్టు పండ్లను నీడలో ఎండ బెట్టి దంచి పొడిచేసుకొని సమపాలలో పటికి బెలం చూర్ణం లా చేసి ఈ రెండు కలిపినా చుర్ణముని రోజు ½ టేబుల్ స్పూన్  నాటు ఆవు పాలలో కలిపి తాగుట వలన గార్భాశ్రాయ శుద్ధి కలిగి సిఘ్రమే సంతాన ప్రాప్తి లభించును.
2.సంతానప్రాప్తి కొరకు నిత్యం  9 నవమి వత్తులతో దీపారాధన చెయ్యవలెను.
3. మారేడు ఆకును అశ్వని నక్షిత్రం ఉన్న సమయం లో సేకరించి ఎర్రటి ఆవు పాలను సేకరించి అందులో మారేడు ధలములను వుంచి ఆ పాలను స్త్రీ ( ని సంతురాలు అయిన స్త్రీ ) కి ఇచ్చిన యెడల సిఘ్రమే సంతాన యోగం లభించును.
4. ఉత్తర నక్షత సమయం లో నిమ్మ వేరుని తెచ్చి ఆవు పాలలో వుంచి స్త్రీకి తాగిపించిన యెడల స్త్రీ కి సిఘ్రమే సంతాన ప్రాప్తి లబించును.
5. శ్రవణం నక్షత్రం లో ఆముదం వేరు తాయత్ గా ధారణ చేయుట ద్వార సంతాన యోగ్యత లభించును.


4). గ్రహ దోష నివారణకు అంటే ఆయా గ్రహాలు చెడిపోయి లేదా బలహీనంగా ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు జప, తప, హోమాదులు ఆచరించటం వలన ఆ దోష నివారణ జరిగి సంతానం కలుగుతుంది.


5). పితృ దోష నివారణకు నారాయణబలి ఆచరించటం అలాగే ఒక సంవత్సరం పాటు ప్రతి అమావాస్యకు బ్రాహ్మణునికి పితరుల పేరున భోజనం పెట్టడం వలన ఈ దోష నివారణ జరుగుతుంది.


6). సర్ప దోషానికి సర్పశాంతి చేపించటం అలాగే సర్ప ఆరాధన చేయటం, శివారాధన చేయటం వలన దోష నివారణ జరిగి సంతానం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని మోపిదేవి క్షేత్ర దర్శనం, ఆరాధన వలన సంతాన దోషములు, సర్పదోషములు తొలగును.


7). హరివంశ పురాణము పారాయణం చేయుట వలన జాతకములోని సంతాన దోష ఫలితాలు నివారింపబడతాయి. పుత్ర సంతానం కోరుకునే వారికి హరివంశ పారాయణం అత్యుత్తమ మార్గము.


8). శుక్రవారం పిండిలో పన్నీరు కలిపి ఆవుకు తినిపించాలి.


9). ఒక సోమవారం రాత్రి రెండు పిడికెళ్ళు ముడి బియ్యం నానబెట్టాలి(భార్య నానబెట్టాలి). తరువాతి రోజు(మంగళవారం) భర్త ఆ నానిన బియ్యాన్ని శుభ్రంగా రోటిలో దంచి దానికి సమాంతరంగా బెల్లం కలిపి (దీనినే చలిమిడి ముద్ద అంటారు) ఆ బ్రహ్మ పదార్ధాన్ని సుబ్రమణ్యేస్వర స్వామి వారి విగ్రహానికి / వెండి పడగకు పూయాలి. తదుపరి ఆ పదార్ధాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి తినాలి. ఈ విధంగా 21 వారాలు చేస్తే మీ సమస్య తీరుతుంది.

10) హరివంశ పురాణము పారాయణం చేయుట వలన జాతకములోని సంతాన దోష ఫలితాలు నివారింపబడతాయి. పుత్ర సంతానం కోరుకునే వారికి హరివంశ పారాయణం అత్యుత్తమ మార్గము.


11). శుక్రవారం పిండిలో పన్నీరు కలిపి ఆవుకు తినిపించాలి.


12). ఒక సోమవారం రాత్రి రెండు పిడికెళ్ళు ముడి బియ్యం నానబెట్టాలి(భార్య నానబెట్టాలి). తరువాతి రోజు(మంగళవారం) భర్త నానిన బియ్యాన్ని శుభ్రంగా రోటిలో దంచి దానికి సమాంతరంగా బెల్లం కలిపి (దీనినే చలిమిడి ముద్ద అంటారు) బ్రహ్మ పదార్ధాన్ని సుబ్రమణ్యేస్వర స్వామి వారి విగ్రహానికి / వెండి పడగకు పూయాలి. తదుపరి పదార్ధాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి తినాలి. విధంగా 21 వారాలు చేస్తే మీ సమస్య తీరుతుంది.
13. సంతాన ప్రాప్తి కొరకు పుత్ర గణపతి వ్రతం  చేసుకోవాలి ...శ్రిజనయిత్రి బ్లాగ్ లో వ్రాత విధానం లబించును






















సంతానం కోసం జపం/ దానం/వ్రతం/పారాయణం/స్నానం



సంతానం కోసం దీక్ష తో పారాయణం చేయాలి
  1. రామాయణం 
  2. శ్రీ కృష్ణ భాగవతం 
  3. దత్త చరిత్ర
  4. హరివంశ పారాయణం 

సంతానం కోసం దానం 
అమృత ఫలం దానం ఇవలి 
వెలగ పండు / కర్జురం దానం ఇవాలి. 

సంక్రాంతి రోజు పెరుగు దానం ఇస్తే మంచి పిల్లలు పుడతారు. కొత్త కంచు పాత్ర లో నాటు ఆవు పాలు తేచి తోడు పెట్టి(పెరుగు తీయగా వుంటుంది) వేదం చదువుకునే వృధా దంపతులకి /గురువు గురు పత్ని కి / బ్రాహ్మణ / దంపతులకి (కులం తో పని లేదు ). సత్సంతనం కలుగుథున్ధి. 

సంతానం కోసం వ్రతం 
  1. పౌర్ణమి రోజు ఉపవాసం తో సంతానం కోసం ఒక సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. 
  2. పుత్రదయి ఏకాదశి- శ్రావణ సుధా ఏకాదశి/పుష్య సుధా ఏకాదశి నుంచి మొదలు పెట్టి ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతం చేస్తే సంవత్సరం లోపులో సంతానం కలుగుతుంది. 
  3. దత్త చరిత్ర సప్తాహం (7 రోజులో చదవటం)
  4. సూర్య వ్రతం. 
  5. షష్టి వ్రతం - వల్లి దేవసేన సుబ్రమణ్య - మార్గశిర సుధా షష్టి లేదా మాఘమాసం లో కానీ మర్ఘసిర్ష మాసం లో వచ్చే షష్టి ప్రతి షష్టి రోజున దంపతులు ఇదరు పూజ చేయాలి. క్రుతిరిక నక్షత్రం రోజున కూడా పూజ చేయాలి . 
  6. షష్టి దేవి విగ్రహాని సాలిగ్రామం మీద కానీ శ్రీ చక్రం మీద కానీ పెటాలి. ఫోటో అయితే ఎదురుగుండా శ్రిచాక్రని పెటాలి. (షష్టి దేవి అమ్మవారి 6వ అంస గ చెప్తారు). 1008 సార్లు షష్టి స్తోత్రాని ఎవరు పైన చెపిన విన్దంగా అమ్మవారిని పూజ చేస్తారో వారికీ సంతానం కలుగుతుంది .  దీక్ష ని బట్టి 40(మండలం) , 108 రోజులు, 11 రోజులు చెస్తున దాని బట్టి ఈ లోపులో 1008 సార్లు పూర్తి చేయాలి. 
  7. శ్రీ కృష్ణ అష్టమి వ్రతం - ప్రతి కృష్ణ అష్టమి రోజున వ్రతం లాగ చేయటం. 
సంతానం కోసం లలిత సహస్రనామం  
తేలవరుఝామున లేచి గణపతి కి లలిత పరమేస్వరికి దీపారాధన చేసి రుక్మినిక్రిష్ణులు/లక్ష్మీనారాయణ చిత్రపటాలు పెట్టుకుని, వల్లి దేవసేన సుబ్రమణ్య చిత్ర పాటని పెట్టుకుని దీపారాధన చేసి దంపతులు ఇదారు లలితసహస్రనమలు చదవాలి. 
ఉపాసన వున్నా వాలు అయితే బీజాక్షరాలతో-పూల /పళ్ళు /అక్షింతలు /పత్రీ తో కానీ అర్చన చేయాలి. అది చేస్తుననసేపు వెండి పలెం లో కానీ తమలపాకు లో కానీ ఆవు వెన్న ని చేతి లో పట్టుకుని పారాయణం చెయలి. 

2 అమృత ఫలం (కర్జురం) లో కొంచం తేనె వేసి నివేదించి దంపతులు ఇదరు మాత్రమే తినాలి. 

సంతాన గోపాలస్వామి మంత్రం 
లలితసహస్రనామలు  
గర్బరక్షంబిక మంత్రం 
చదువుకుంటూ ఆవు వెన్న నయివేద్యం పెట్టి భార్య భర్త ఇదరు తినాలి. 

సంతానం కోసం స్నానం 
  1. సర్ప సూక్తం చదువుకుంటూ - నాగ ప్రతిష్ట శ్రీశైలం/ రామేశ్వరం లో చేస్తే మంచిది. 
  2. సేతు స్నానం (రామ సేతు దగర స్నానం చేస్తే సంతన దోషాలు పోతాయి)
  3. శివ లింగ ప్రతిష్ట.  
  4. పాడయిపోతున దేవాలయాలు/ జీర్ణం అయిపోతున దేవాలయాలు పునరుధరిస్తే (ధూపం, దీపం, నేయివేద్యం) అనేక దోషాలు పోతాయి . 
నాగదోషం పోవడం కోసం 
సర్ప సూక్తం పారాయణం చేయటం  - కళ్యాణ స్థానం లో వున దోషం పోవటం కోసం 

సప్తమ స్థానం లో/కి దోషం ఏర్పడడం వలన - ఎ జన్మలో నాగదోషం ఏర్పడుతుంది . పోవడానికి గరుడ ప్రదక్షిణ చేయలి. 

సంతానం కోసం మంత్రం 
  1. సుబ్రమణ్య స్వామి మంత్రం 
  2. సంతగోపల స్వామి మంత్రం 
  3. గర్బరక్షంబిక మంత్రం 

గర్భం దాల్చిన తరువాత చదువుకోవలిసినవి 
పొట్ట మీద చేయవేసి -
స్కంద కవచం 
నారాయణ కవచం 
నిత్యం పాటించాల్సిన మంత్రాలూ : - 
సంతగోపల స్వామి మంత్రం 

గర్బరక్షంబిక మంత్రం 


ఆలస్య సంతానం 
లగ్నము , చంద్రుడు , గురువు - వీటికి సుభ సంబంధం లేకపోతే సంతానం అస్సలు కలుగదు.